వీసీ హామీతో విద్యార్థినుల ధర్నా విరమణ
బ్రహ్మపుర విశ్వవిద్యాలయం(భంజవిహార్) పాలనా భవనం వద్ద మంగళవారం రాత్రి ధర్నా చేసిన బ్రహ్మపుర శశిభూషణ్ రథ్ మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థినులతో ఉపకులపతి(వీసీ) ఆచ్యారిణి గీతాంజలి దాస్ మాట్లాడారు.
రాత్రి (మంగళవారం) ధర్నా చేసిన విద్యార్థినులతో మాట్లాడుతున్న వీసీ ఆచార్యిణి గీతాంజలి
గోపాల్పూర్, న్యూస్టుడే: బ్రహ్మపుర విశ్వవిద్యాలయం(భంజవిహార్) పాలనా భవనం వద్ద మంగళవారం రాత్రి ధర్నా చేసిన బ్రహ్మపుర శశిభూషణ్ రథ్ మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థినులతో ఉపకులపతి(వీసీ) ఆచ్యారిణి గీతాంజలి దాస్ మాట్లాడారు. అసలేం జరిగిందంటే.. 2022 మే నెలలో ప్లస్త్రీ మూడో సంవత్సరం(ఫైనల్) 3వ సెమిస్టర్ పరీక్షల్లో ఆంగ్ల ప్రశ్న పత్రంలో సిలబస్లో లేని ప్రశ్నలున్నాయి. అప్పట్లో దీనిపై విద్యార్ధినులు కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొని రాగా పొరపాటు జరిగినట్లు తెలిపారు. మూల్యాంకనం సమయంలో ఈ సబ్జెక్టుకి సంబంధించి గ్రేస్ మార్కులు వేసి ఉత్తీర్ణులుగా చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 27న ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో అందరూ ఫెయిల్ అయ్యారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు న్యాయం చేయాలని వర్సీటీలో ఆందోళన చేశారు. కళాశాల యంత్రాంగంతో సంప్రదించి న్యాయం చేస్తామని వీసీ హామీ ఇవ్వడంతో విరమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నితీష్ గమ్యం ఎటువైపు?
[ 20-04-2024]
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
కనుల పండువగా చైత్రోత్సవాలు
[ 20-04-2024]
శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
మౌలిక సౌకర్యాలకు దూరం.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
[ 20-04-2024]
కొంధమాల్ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు. -
మహిళా ఓటర్లే అత్యధికం
[ 20-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. -
బ్రహ్మపురలో నామినేషన్ల పర్వం
[ 20-04-2024]
బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. -
భాజపా మోదీ మంత్రం.. బిజద అభివృద్ధి అస్త్రం
[ 20-04-2024]
ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. -
మహానదిలో పడవ మునక: ఇద్దరి దుర్మరణం
[ 20-04-2024]
ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ సమితి ఛత్తీస్గఢ్ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
నిప్పుల కొలిమిలా రాష్ట్రం
[ 20-04-2024]
రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. -
చాకుతో దాడి: యువకుడి హతం
[ 20-04-2024]
గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్ దాస్ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది.