క్యాన్సర్ నివారణపై అవగాహన అవసరం
క్యాన్సర్ నివారణకు ప్రజల్లో అవగాహన అవసరమని గుణుపురం జీఐఈటీ విశ్వ విద్యాలయంలో నర్సింగ్ విభాగం హెచ్వోడీ కె.సి సురేష్బాబు అన్నారు.
ఆసుపత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహిస్తున్న నర్సింగ్ విద్యార్థినులు
గుణుపురం, నూస్టుడే: క్యాన్సర్ నివారణకు ప్రజల్లో అవగాహన అవసరమని గుణుపురం జీఐఈటీ విశ్వ విద్యాలయంలో నర్సింగ్ విభాగం హెచ్వోడీ కె.సి సురేష్బాబు అన్నారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా శుక్రవారం ఉదయం ఆసుపత్రి ప్రాంగణంలో నర్సింగ్ విభాగం విద్యార్థినులు చైతన్య ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ బారిన పడకుండా పొగాకు, ధూమపానం, గుట్కాల వినియోగానికి దూరంగా ఉండాలని రోగులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
పర్లాఖెముండి, న్యూస్టుడే: జిల్లాలోని సామాజిక ప్రాథమిక ఆసుపత్రులతో పాటు జిల్లా ముఖ్య ఆసుపత్రి కార్యాలయంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. క్యాన్సర్ బారిన పడకుండా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పర్లాఖెముండి పట్టణంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. ఆసుపత్రి ప్రాంగణం వద్ద నుంచి పురవీధుల గుండా కొనసాగిన ర్యాలీని జిల్లా ముఖ్య వైద్యాధికారి ప్రదీప్కుమార్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పొగాకు, ధూమపాన, గుట్కాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుసాని సమితి బాగుసలా గ్రామంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరుతో మాట...నేతల కొత్త బాట
[ 23-04-2024]
ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం. ఒకవైపు మోదీ కోసం భాజపా ఉద్యమిస్తుంటే... ఆరోసారి ముఖ్యమంత్రిగా నవీన్ను చూడాలని బిజద ప్రయత్నిస్తోంది. -
రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడిన వేళ...
[ 23-04-2024]
బ్రహ్మపురలోని గంజాం న్యాయవాదుల సంఘం (జీబీఏ) సమావేశ మందిరం ఆవరణలో సోమవారం రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడ్డారు. -
ఆరుగురితో బిజద 7వ జాబితా
[ 23-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం 6 అసెంబ్లీ స్థానాలకు 7వ జాబితా ప్రకటించారు. క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి తుషార్కాంతి బెహరాకు, విద్యాశాఖ మంత్రి సుధాం మారాండి భార్య రంజితాకు, ఢెంకనాల్ ఎంపీ ముహేష్సాహుకు టికెట్లు కేటాయించారు. -
కేంద్రపడ బిజదలో భగ్గుమన్న అసంతృప్తి
[ 23-04-2024]
పార్టీకి విధేయులుగా ఉన్నవారిని పక్కన పెట్టి ఫిరాయింపు నేతలకు ఎన్నికల బరిలో దించడంతో కేంద్రపడ జిల్లా బిజదలో అసంతృప్తి భగ్గుమంది. -
సనాతన్ మహాకుడోకు పిలిచి టికెట్ ఇచ్చిన సీఎం
[ 23-04-2024]
గనులకు నిలయమైన కేంఝర్ జిల్లాలో అంతా కుబేరునిగా చెప్పుకునే సనాతన్ మహాకుడోకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక చంపువా అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా చేశారు. -
బిజదలో చేరికలు.. సన్నాహక సమావేశాలు
[ 23-04-2024]
ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి దూకుళ్లు అధికమవుతున్నాయి. -
నవరంగపూర్లో త్రిముఖం..ఎవరిదో విజయం
[ 23-04-2024]
గత పదేళ్ల కిందటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నవరంగపూర్ లోక్సభ స్థానంలో క్రమేణా బిజద బలం పుంజుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతోపాటు భాజపా కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. -
గమాంగ్ దంపతుల మద్దతు ఎవరికో?
[ 23-04-2024]
రాయగడ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన భార్య హేమా గమాంగ్ పేరు తెలియని వారుండరు. గిరిధర్ గమాంగ్కు సుమారు 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. -
కార్మిక బంధువు నవీన్: పాండ్యన్
[ 23-04-2024]
అసంఘటిత రంగాల్లో పనులు చేస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బంధువయ్యారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చెప్పారు. -
పాదయాత్రలు.. ఇంటింటా ప్రచారాలు
[ 23-04-2024]
బ్రహ్మపుర అసెంబ్లీ నియోకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ సోమవారం 11వ వార్డులోని వివిధ వీధుల్లో పాదయాత్రగా ఇంటింటా ఓటర్లను కలిసి ఓటు వేయాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?