జగన్నాథ సంస్కృతి విలక్షణం
జగన్నాథ సంస్కృతి విలక్షణం.. విశ్వవ్యాప్తమని, సమైక్యతకు నిలువుటద్దంగా నిలుస్తోందని, ఉత్కళవాసులు శాంతి కాముకులని కేంద్ర సాంస్కృతిక, పర్యటకశాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పూరీ జిల్లా పిపిలి కళాఖండాలు చూస్తున్న మంత్రులు
భువనేశ్వర్, న్యూస్టుడే: జగన్నాథ సంస్కృతి విలక్షణం.. విశ్వవ్యాప్తమని, సమైక్యతకు నిలువుటద్దంగా నిలుస్తోందని, ఉత్కళవాసులు శాంతి కాముకులని కేంద్ర సాంస్కృతిక, పర్యటకశాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి ‘ఒడిశా పరబ్-2023’ మూడు రోజుల ఉత్సవాలను సహచర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిరణ్ రిజిజులతో కలిసి ప్రారంభించిన కిషన్ రెడ్డి కళింగ సంస్కృతి వైభవం అనంతమన్నారు. ధర్మేంద్ర మాట్లాడుతూ... ఉత్కళ రాష్ట్రం అన్ని కళలకు నిలయమన్నారు. కొవిడ్ వల్ల రెండేళ్లు నిలిచిపోయిన పరబ్ వేడుకలు ఈ ఏడాది హస్తినలో మళ్లీ ఏర్పాటు కావడం ఆనందకరమని, ఒడియా సమాజ్ ప్రతినిధుల కృషి అభినందనీయన్నారు. ఇక్కడ రాష్ట్రానికి చెందిన వైవిధ్యమైన కళాఖండాలు, నేత వస్త్రాలు, వంటకాలు ప్రదర్శితమయ్యాయి. ఖ్యాతిగాంచిన మయూర్భంజ్ జిల్లా ‘ముడి మంసొ’ (మరమరాలతో తయారు చేసిన వంటకం) ఆరగించిన మంత్రి కిరణ్ రిజిజు ప్రశంసించారు. ఛెన్నాపుడొ, రసాబలి, ఖరి, కిచిడీ, చేపలు, పీతల ఇగురు తదితర వంటకాలను అతిథులు రుచి చూశారు. ఆదివారం వరకు కొనసాగనున్న వేడుకల్లో వినోద ప్రదర్శనలూ ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమంలో దిల్లీలో ఉన్న ఒడిశా వాసులు, ఇతర నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వంటకాలు తిలకిస్తున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర, కిరణ్ రిజిజు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావో డంప్ స్వాధినం
[ 19-04-2024]
మల్కానిగిరి జిల్లా కలిమెల ఠాణా పరిధిలో వున్న సానో టేకుడ, బెజంగి వాడ గ్రామం మధ్యలో వున్న అడవిలో బి.ఎస్.ఎఫ్. జవాన్లు మావో డంప్ స్వాధినం చెసుకున్నారు. -
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె