logo

తల్లి పాలు బిడ్డకు శ్రేష్ఠం

తల్లి పాలు బిడ్డకు శ్రేష్ఠమని డిప్యూటీ తహసీల్దారు ఎస్‌.రాధాకృష్ణమూర్తి అన్నారు. జియ్యమ్మవలసలో తల్లి పాల వారోత్సవం సందర్భంగా పెదతుంబిలిలో గర్భిణులకు సీమంతాలు చేశారు. ఐసీడీఎస్‌ ఏర్పాటు చేసిన పోషకాహార

Published : 09 Aug 2022 05:36 IST

గర్భిణులకు సీమంతం చేస్తున్న అధికారులు

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: తల్లి పాలు బిడ్డకు శ్రేష్ఠమని డిప్యూటీ తహసీల్దారు ఎస్‌.రాధాకృష్ణమూర్తి అన్నారు. జియ్యమ్మవలసలో తల్లి పాల వారోత్సవం సందర్భంగా పెదతుంబిలిలో గర్భిణులకు సీమంతాలు చేశారు. ఐసీడీఎస్‌ ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థలను పరిశీలించారు. అంగన్‌వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని