logo

మహాత్ముని జీవితమే ఓ సందేశం

గాంధీ జీవితం ప్రపంచానికి ఓ సందేశమని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 31 Jan 2023 02:55 IST

గాంధీ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టరు
నిశాంత్‌కుమార్‌, జేసీ ఆనంద్‌, పీవో విష్ణుచరణ్‌

పార్వతీపురం, న్యూస్‌టుడే: గాంధీ జీవితం ప్రపంచానికి ఓ సందేశమని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి కలెక్టర్‌, జేసీ ఆనంద్‌, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌, డీజీపీవో సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పార్వతీపురం, న్యూస్‌టుడే: జగనన్న చేదోడు కింద జిల్లాలో 8,197 మందికి రూ.8.19 కోట్ల లబ్ధి చేకూరినట్లు కలెక్టరు నిశాంత్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలోని రజక, నాయీబ్రాహ్మణ వృత్తిదారులు, దర్జీలకు సంబంధిత నమూనా చెక్కును అందజేశారు. టిడ్కో ఛైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌, దాసరి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ రమాదేవి, వివిధ కార్పొరేషన్ల సభ్యులు  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని