రీ సర్వేలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు భాగమవ్వాలి
గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేలో సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు భాగస్వాములై, ప్రక్రియను వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ సూచించారు.
చిన్నదిమిలిలో రీసర్వేపై ఆరా తీస్తున్న సబ్ కలెక్టర్ నూరుల్ కమర్
భామిని, న్యూస్టుడే: గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేలో సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు భాగస్వాములై, ప్రక్రియను వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ సూచించారు. గురువారం చిన్నదిమిలి, పెద్దదిమిలి, నులకజోడు గ్రామ సచివాలయాలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న భూసర్వేను తనిఖీ చేశారు. భూ సమస్యలపై ఫిర్యాదులొస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్ నీలాపు అప్పారావు, ఎంపీడీవో జి.కృష్ణారావు, సర్వేయర్ రామ్మోహన్ తదితరులున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Road Accident: పుష్ప-2 షూటింగ్ నుంచి వస్తుండగా ప్రమాదం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ