logo

ముగ్గురు విద్యార్థుల డిబార్‌

మండలంలోని చినమేరంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ ముగ్గురు విద్యార్థులు దొరికినట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ జి.శివప్రసాద్‌ తెలిపారు.

Published : 24 Mar 2023 02:28 IST

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: మండలంలోని చినమేరంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ ముగ్గురు విద్యార్థులు దొరికినట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ జి.శివప్రసాద్‌ తెలిపారు. ఇద్దరు ఒకేషనల్‌, ఒక జనరల్‌ సబ్జెక్టు విద్యార్థి చూచిరాతలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌కు దొరకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని