logo

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

అన్ని రంగాల్లో మహిళలు మరింత ముందుకు రావాలని జేసీ ఓ.ఆనంద్‌ సూచించారు. 15 రోజులుగా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రంలో ముగించారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి వివిధ సేవల్లో భాగమైన మహిళలను సత్కరించారు

Published : 26 Mar 2023 05:52 IST

జిల్లాస్థాయి అధికారులతో సన్మానం పొందిన మహిళలు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: అన్ని రంగాల్లో మహిళలు మరింత ముందుకు రావాలని జేసీ ఓ.ఆనంద్‌ సూచించారు. 15 రోజులుగా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రంలో ముగించారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి వివిధ సేవల్లో భాగమైన మహిళలను సత్కరించారు. డీఈవో ఎస్‌డీవీ రమణ, జిల్లా ముఖ్య క్రీడా శిక్షకుడు వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌వో జగన్నాథరావు, ఆర్డీవో హేమలత, ఐసీడీఎస్‌ జిల్లా అధికారిణి విజయగౌరి, ముఖ్యప్రణాళిక అధికారి వీర్రాజు, స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ గాంధీ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని