రూ.20 లక్షల కృత్రిమ అవయవాల పంపిణీ
కొత్తవలస మండలంలోని మంగళపాలెంలో శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవంతి ఫౌండేషన్ ఆర్థికసాయం రూ.20 లక్షలతో 200 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను బుధవారం పంపిణీ చేశారు.
కృత్రిమ కాలు గురించి వివరిస్తున్న జగదీష్కుమార్
కొత్తవలస, న్యూస్టుడే: కొత్తవలస మండలంలోని మంగళపాలెంలో శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవంతి ఫౌండేషన్ ఆర్థికసాయం రూ.20 లక్షలతో 200 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను బుధవారం పంపిణీ చేశారు. అవంతి ఫీడ్స్ లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకుడు, అవంతి ఫౌండేషన్ ట్రస్టీ అల్లూరి వెంకట సంజీవ్, ప్రాజెక్టు డైరెక్టర్ అల్లూరి కావ్య ముఖ్య అతిథులుగా హాజరై వీటిని లబ్ధిదారులకు అందజేశారు. ఇద్దరు దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లు ఇచ్చారు. కాకినాడ తదితర ప్రాంతాల నుంచి లబ్ధిదారులు తరలి వచ్చారు.
కొత్తవలస: విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 300 గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణ కోసం శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు రూ.3 లక్షల విలువ చేసే పూజా సామగ్రిని అందజేసినట్లు ట్రస్టు ఛైర్మన్ రాపర్తి జగదీష్కుమార్ తెలిపారు. ఒక్కో గ్రామానికీ రూ.3 వేల విలువైన సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ప్రతిమలు, పూజా సామగ్రి, సారె, వస్త్రాలు, బియ్యం ఇచ్చామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా శిలువ యాత్ర
[ 29-03-2024]
బలిజిపేట మండలంలో గుడ్ ఫ్రైడేను క్రైస్తవ భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. -
ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బలిజిపేట పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ మండల అధ్యక్షుడు పెంకి వేణుగోపాలనాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. -
ముగ్గురి పాలిట మృత్యువు
[ 29-03-2024]
మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది.. -
ఇదేం బాదుడు
[ 29-03-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైష్ణపు వీధిలో 998 చ.అ. ఓ నివాస భవనం (జీ+1) ఏఆర్వీ (వార్షిక అద్దె విలువ విధానం) అమల్లో ఉన్నప్పుడు 2020-21లో ఏడాదికి ఆస్తి పన్ను రూ.3792 ఉండేది. -
వేరే దారి లేక.. డోలీ మోత
[ 29-03-2024]
సరైన రోడ్లు లేకపోతే మనం అడుగు తీసి అడుగు బయట పెట్టలేం. అలాంటిది ఆ గిరిజన గ్రామంలో అసలు దారే లేదు. అలాంటి చోట ఏదైనా ప్రమాదం జరిగితే, ఆసుపత్రి దగ్గరలో లేకపోతే ఇక అంతే సంగతి. -
రోడ్లు లేవు.. సేవలూ కానరావు
[ 29-03-2024]
రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీలు ఆదాయ వనరుగానే మిగిలాయి. చెక్పోస్టుల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతున్నా కనీస సేవలు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. -
నిండు గర్భిణులకు ‘నడక’ యాతన
[ 29-03-2024]
కొమరాడ మండలంలోని కొండ శిఖర గ్రామం గుమడంగి. ఇక్కడికి ఎలాంటి రోడ్డు సౌకర్యమూ లేదు. గిరిజనులు ఆరు కిలోమీటర్లు నడిస్తే ఒడిశా రాష్ట్రంలోని వంటామాడకి, 17 కి.మీ వెళ్తే ఆంధ్రాలోని కుంతేసు చేరుకుంటారు. -
మీ ఓటు పదిలమేనా..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈ సారి పోలింగ్ రోజున వినియోగించుకుంటామని ధీమాగా ఉంటే పొరబడినట్టే. -
సహకారం కరవు
[ 29-03-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్లు) నిస్తేజమవుతున్నాయి. లావాదేవీలు లేకపోవడంతో కొన్నేళ్లుగా సేవలు నిలిచిపోయాయి. -
అక్కడ సమస్యలనే చదవాలి!!
[ 29-03-2024]
వేలాది పుస్తకాలు.. పాఠకులకు పూర్తిస్థాయిలో వసతులు.. విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు సేదదీరేందుకు గదులు.. మరుగుదొడ్లు.. నచ్చిన పుస్తకాలు, పత్రికలు.. -
పరిశ్రమలు రావాలంటే.. చంద్రబాబు సీఎం కావాలి
[ 29-03-2024]
కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. -
వాన కాదు.. వల్లకాడుకు దారి లేదు
[ 29-03-2024]
గజపతినగరంలో రైల్వే మూడో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక రాళ్ల చెరువుకు సంబంధించిన కల్వర్టును రైల్వే అధికారులు పొరపాటున కప్పేయడంతో సమీపంలోని రైల్వే కాలనీ వాసులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్