logo

మన్యం బంద్‌ రేపు

బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని శాసనసభలో ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ గిరిజన సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు జిల్లాలో శుక్రవారం బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆదివాసీ జేఏసీ ఛైర్మన్‌, విశ్రాంత ఉపకలెక్టరు కె.ధర్మారావు తెలిపారు.

Updated : 30 Mar 2023 02:35 IST

ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌కు దరఖాస్తు ఇస్తున్న ఆదివాసీ నాయకులు

పార్వతీపురం: బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని శాసనసభలో ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ గిరిజన సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు జిల్లాలో శుక్రవారం బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆదివాసీ జేఏసీ ఛైర్మన్‌, విశ్రాంత ఉపకలెక్టరు కె.ధర్మారావు తెలిపారు. ఈమేరకు పోలీసుల అనుమతి కోరుతూ ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌, డీఎస్పీ సుభాష్‌కు దరఖాస్తులు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని