చెరకు కూలీలపై పిడుగుపాటు
మండలంలోని సంగాం గ్రామ సమీపంలో చెరకు పనులు చేస్తుండగా శనివారం సాయంత్రం పిడుగు పడడంతో అదే గ్రామానికి చెందిన ఎం.లక్ష్మి...
అపస్మారక స్థితికి చేరిన నలుగురు
పిడుగుపాటుకు అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలు
వంగర, న్యూస్టుడే: మండలంలోని సంగాం గ్రామ సమీపంలో చెరకు పనులు చేస్తుండగా శనివారం సాయంత్రం పిడుగు పడడంతో అదే గ్రామానికి చెందిన ఎం.లక్ష్మి, యడ్ల హైమావతి, బి.జ్యోతి, పైల తవిటిరాజు తదితరులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. శనివారం సాయంత్రం చిన్నపాటి వర్షం కురుస్తున్నపుడు పొలం పనులు చేస్తుండగా సమీపంలో పిడుగు పడింది. భయాందోళనకు గురైన బాధితులు అపస్మారక స్థితికి జారుకున్నారు. వీరికి స్థానికంగానే ప్రైవేటు వైద్యం అందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Paiyaa: 13 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. దానికి సీక్వెల్ కాదట!
-
Sports News
Mitchell Starc: ఆ కారణం వల్లే ఐపీఎల్కు దూరంగా ఉంటున్నా: మిచెల్ స్టార్క్
-
India News
AIIMS: సర్వర్పై సైబర్ దాడికి యత్నించారని ఎయిమ్స్ ట్వీట్.. అదేం లేదంటూ కేంద్రమంత్రి క్లారిటీ!
-
Movies News
Adipurush: ఇక ఏడాదికి రెండు సినిమాలు.. పెళ్లిపైనా స్పందించిన ప్రభాస్!
-
Crime News
Borewell: 300అడుగుల లోతైన బోరు బావిలో పడిన రెండున్నరేళ్ల బాలిక.. సహాయక చర్యలు ముమ్మరం!
-
Sports News
Rohit Sharma: ప్రతి కెప్టెన్ ఛాంపియన్షిప్స్ గెలవాలనుకుంటాడు.. నేనూ అందుకు భిన్నం కాదు: రోహిత్ శర్మ