logo

ఆకట్టుకున్న అలంకరణ

జిల్లాలో ప్రసిద్ధి చెందిన జామి మండలం అన్నమరాజుపేట పంచాయతీ పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published : 02 Apr 2023 05:33 IST

జిల్లాలో ప్రసిద్ధి చెందిన జామి మండలం అన్నమరాజుపేట పంచాయతీ పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రవిస్వామి ఆధ్వర్యంలో స్వామిని తులసీదళాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకున్నారు.

న్యూస్‌టుడే, జామి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు