నడిరోడ్డుపై వాహనానికి మంటలు

పదహారో నంబరు జాతీయ రహదారి ఇసుకదర్శి పై వంతెన సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ టిప్పర్‌కు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కాలిపోయింది. మేదరమెట్ల నుంచి మెటల్‌ తీసుకుని చిలకలూరిపేట వైపు వెళ్తుండగా టైర్లు పేలి అనంతరం

Updated : 22 Jan 2022 06:21 IST

పదహారో నంబరు జాతీయ రహదారి ఇసుకదర్శి పై వంతెన సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ టిప్పర్‌కు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కాలిపోయింది. మేదరమెట్ల నుంచి మెటల్‌ తీసుకుని చిలకలూరిపేట వైపు వెళ్తుండగా టైర్లు పేలి అనంతరం మంటలు చెలరేగాయి. ఇవి డీజిల్‌ ట్యాంకరు వైపు వ్యాపించడంతో రహదారిపై ఉన్నవారు భయాందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. - న్యూస్‌టుడే, మార్టూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని