కందుకూరు..నెల్లూరులో కలపొద్దు
జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరును 45 కి.మీ దూరంలో ఉన్న ఒంగోలులో కాకుండా.. 120 కి.మీ దూరంలో ఉన్న నెల్లూరులో కలపడం దారుణమని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. స్థానిక ఎన్జీవో గృహంలో అఖిలపక్షం సమావేశం బుధవారం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని
కందుకూరు: చేతులెత్తి ఐక్యత చాటుతున్న అఖిలపక్షం నాయకులు
కరదుకూరు పట్టణం, న్యూస్టుడే: జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరును 45 కి.మీ దూరంలో ఉన్న ఒంగోలులో కాకుండా.. 120 కి.మీ దూరంలో ఉన్న నెల్లూరులో కలపడం దారుణమని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. స్థానిక ఎన్జీవో గృహంలో అఖిలపక్షం సమావేశం బుధవారం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇందుకు గాను ఈ నెల 31న సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
మార్కాపురం.. ఆమోదయోగ్యం: ఒంగోలు గ్రామీణం: అసంబద్ధ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పెంపు ప్రక్రియ చేపట్టిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ విమర్శించారు. గిద్దలూరు నుంచి ఒంగోలుకు రావాలంటే 150 కి.మీ దూరం ఉంటుందని.. అదేవిధంగా జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపడంతో ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. w కనిగిరిని రెవెన్యూ డివిజన్తో పాటు.. పశ్చిమ ప్రాంతమైన మార్కాపురంను ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా కనిగిరి నియోజకవర్గ బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. w పశ్చిమ ప్రాంతాన్ని నూతన జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్