logo

తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగంలో జిల్లా నేతలు

తెదేపా వాణిజ్య విభాగంలో జిల్లాకు చెందిన పలువురు నాయకులకు చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొల్లిపల్లి సురేష్‌ (ఒంగోలు), ప్రధాన కార్యదర్శిగా వి.మల్లికార్జున (మార్కాపురం), కార్యనిర్వాహక కార్యదర్శులుగా

Published : 20 May 2022 02:02 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా వాణిజ్య విభాగంలో జిల్లాకు చెందిన పలువురు నాయకులకు చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొల్లిపల్లి సురేష్‌ (ఒంగోలు), ప్రధాన కార్యదర్శిగా వి.మల్లికార్జున (మార్కాపురం), కార్యనిర్వాహక కార్యదర్శులుగా జి.సాయినాథ్‌ (గిద్దలూరు), రావిపాటి మధుసూదనరావు (కొండపి); కార్యదర్శులుగా రావికింద సుబ్బరత్నం (యర్రగొండపాలెం), మునగా వెంకటేశ్వర్లు (దర్శి), విశ్వనాథుని మనోహర్‌ (కనిగిరి), పి.గోపీనాథ్‌ (మార్కాపురం)ను నియమించారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని