logo

గేదెను ఢీకొని... కారు దగ్ధం

కంభం పట్టణానికి చెందిన మల్లికార్జునరెడ్డి, వెంకటేశ్వర్లు... మంగళవారం పని నిమిత్తం కారులో ఒంగోలు బయలుదేరారు. కొనకనమిట్ల మండలం చినమనగుండం సమీపంలో... ఒక్కసారిగా అడ్డం వచ్చిన గేదెను

Published : 25 May 2022 06:29 IST

కొనకనమిట్ల, న్యూస్‌టుడే: కంభం పట్టణానికి చెందిన మల్లికార్జునరెడ్డి, వెంకటేశ్వర్లు... మంగళవారం పని నిమిత్తం కారులో ఒంగోలు బయలుదేరారు. కొనకనమిట్ల మండలం చినమనగుండం సమీపంలో... ఒక్కసారిగా అడ్డం వచ్చిన గేదెను ఢీకొనడంతో అది మృతి చెందింది. అనంతరం వాహనం నుంచి పొగలు రావడంతో... ఇద్దరూ దిగిపోయారు. ఆ కొద్దిసేపటికే మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని