5 వేల మంది విద్యార్థులతో జెండా పండగ
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జెండా పండగకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఒంగోలు ప్రకాశం భవన్, మినీ స్టేడియం ఆవరణలో రెండు స్తూపాల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభించారు. ఈ నెల 14న మూడు కిలోమీటర్ల జాతీయ జెండాతో గుంటూరు
ఈ నెల 14న భారీ ప్రదర్శన
కలెక్టరేట్లో చేపట్టిన పైలాన్ నిర్మాణ పనులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జెండా పండగకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఒంగోలు ప్రకాశం భవన్, మినీ స్టేడియం ఆవరణలో రెండు స్తూపాల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభించారు. ఈ నెల 14న మూడు కిలోమీటర్ల జాతీయ జెండాతో గుంటూరు రోడ్డులోని రవిప్రియా మాల్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్ నుంచి మినీ స్టేడియం వరకు నడక సాగనుంది. దాదాపు 5 వేల మంది విద్యార్థులు పాల్గొనే అవకాశముంది. ఈ పతాకం సూరత్లో తయారుకాగా బుధవారం ఒంగోలుకు తీసుకురానున్నారు. ఇందుకు రూ.3.50 లక్షల వరకు ఖర్చు కానుంది.
ఇంటింటా సరఫరా: ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా ప్రతి ఇంటిపై ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండా ఎగురవేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వైఎస్సార్ చేయూత, పింఛను లబ్ధిదారులకు డీఆర్డీఏ అధికారులు వీటిని సరఫరా చేయనున్నారు. ఇంటింటా పంపిణీకి 3.70 లక్షల జెండాలు అవసరమని అంచనా. ఇప్పటివరకు లక్ష జెండాలు ఒంగోలు చేరాయి. మిగతావి రాగానే మండల కార్యాలయాలు, అక్కడి నుంచి సచివాలయాలకు పంపిస్తారు. ఏర్పాట్లపై కలెక్టర్ బుధవారం అధికారులతో సమీక్షించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం