logo

ప్రకాశం భవన్‌

75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలకు ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. విద్యుద్దీపాలంకరణతో ధగధగలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రకాశం భవన్‌ మంగళవారం రాత్రి మూడు రంగుల వెలుగులతో ఇలా కాంతులీనింది.

Published : 10 Aug 2022 03:23 IST

75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలకు ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. విద్యుద్దీపాలంకరణతో ధగధగలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రకాశం భవన్‌ మంగళవారం రాత్రి మూడు రంగుల వెలుగులతో ఇలా కాంతులీనింది.

-ఈనాడు, ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని