logo

జలాసనాలతో దేశభక్తిని చాటి!

స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా... ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ టి.శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ జాతీయ జెండాతో జలాసనాలు ప్రదర్శించి అలరించారు. మాజీ సైనికుడైన ఆయన ఒంగోలులోని ఓ ఈత కొలనులో శుక్రవారం... 45 నిమిషాల పాటు పది రకాల భంగిమల్లో జలాసనాలు ప్రదర్శించి దేశభక్తిని చాటారు.

Published : 13 Aug 2022 05:22 IST

స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా... ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ టి.శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ జాతీయ జెండాతో జలాసనాలు ప్రదర్శించి అలరించారు. మాజీ సైనికుడైన ఆయన ఒంగోలులోని ఓ ఈత కొలనులో శుక్రవారం... 45 నిమిషాల పాటు పది రకాల భంగిమల్లో జలాసనాలు ప్రదర్శించి దేశభక్తిని చాటారు.

- న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని