logo

మువ్వన్నెల జెండా... మురిసే నలుమూలలా

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భారీ ప్రదర్శనలు నిర్వహించారు. కళాశాల, ఉన్నత పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనూ చేపట్టిన ప్రదర్శనల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందేమాతరం, భారత్‌ మాతాకీ

Published : 13 Aug 2022 05:22 IST

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శనలో భారీ

జాతీయ జెండాతో విద్యార్థులు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భారీ ప్రదర్శనలు నిర్వహించారు. కళాశాల, ఉన్నత పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనూ చేపట్టిన ప్రదర్శనల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందేమాతరం, భారత్‌ మాతాకీ జై అంటూ చేసిన నినాదాలతో వీధులు మార్మోగాయి.

పొదిలి: భారతదేశం చిత్రపటం రూపంలో...

పామూరు:  75 వసంతాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని

-న్యూస్‌టుడే యంత్రాంగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు