ఎంపీ మాధవ్పై తెదేపాది అసత్య ప్రచారం: బుర్రా
బీసీలను అణగదొక్కేందుకే అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై తెదేపా నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెలే, వైకాపా జిల్లా అధ్యక్షుడు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మధుసూదన్యాదవ్, చిత్రంలో
నగర పంచాయతీ ఛైర్మన్ అబ్దుల్ గఫార్, జడ్పీటీసీ సభ్యుడు కస్తూరి రెడ్డి తదితరులు
కనిగిరి, న్యూస్టుడే: బీసీలను అణగదొక్కేందుకే అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై తెదేపా నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెలే, వైకాపా జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... నకిలీ వీడియో చూపుతూ ఎంపీని కించపరుస్తున్నారని ఆరోపించారు. తెదేపా వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
పెరుగుపల్లి గొడవ మీడియా సృష్టే: వెలిగండ్ల మండలం హుస్సేన్పురం పంచాయతీ పెరుగుపల్లిలో నిర్వహించిన ‘గడప గడప...’ కార్యక్రమంలో ఎలాంటి గొడవా జరగలేదని అంతా మీడియా సృష్టేనని ఎమ్మెల్యే అన్నారు. తనను ఎవరూ ప్రశ్నించలేదని... కొందరు బయట వ్యక్తులు జోక్యం చేసుకోవడంతో శాంతిభద్రతలు కాపాడేందుకు ఎస్సై విశ్వనాథరెడ్డి... మహిళలతో సామరస్యంగా మాట్లాడి సర్దిచెప్పి పంపారన్నారు. పశువుల బీడు ఆక్రమణ గురించి కొందరు అడిగితే... కోర్టులో ఉన్నందున, క్లియరెన్స్ వచ్చాక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పానన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు మడతల కస్తూరి రెడ్డి, ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, వెలిగండ్ల జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామన తిరుపతిరెడ్డి, వైకాపా నాయకులు ఎస్.రంగనాయకులరెడ్డి, ఎస్.సుబ్బారెడ్డి, శ్రీహరిరెడ్డి, పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్