బాలాత్రిపురసుందరీ నమోస్తుతే
త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్టుడే: త్రిపురాంతకం బాలాత్రిపురసుందరీదేవి, త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలకు సోమవారం దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో రెండు ఆలయాల్లో అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అర్చకులు అంకురింపజేశారు.
బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు
త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్టుడే: త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్టుడే: త్రిపురాంతకం బాలాత్రిపురసుందరీదేవి, త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలకు సోమవారం దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో రెండు ఆలయాల్లో అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అర్చకులు అంకురింపజేశారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు అభిషేకం, కాలపూజ, బాలభోగం, గణపతి పూజ, అఖండ స్థాపన, మండపారాధన, అష్టదిక్పాలక పూజ, పారాయణం నిర్వహించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, రోజా, అంజాద్ బాషా, బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు త్రిపురాంతకేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేక పూజలు నిర్వహించారు. బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో శ్రీచక్ర పూజలు చేశారు. శరన్నవ రాత్రుల సందర్భంగా మంత్రులు బాలాత్రిపురసుందరీదేవి అమ్మ వారికి, త్రిపురాంబ దేవికి పట్టు వస్త్రాలను సమర్పించారు.ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, పాలకమండలి సభ్యులు, అర్చకులు మంత్రులకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్రిపురాంతకం బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారు మొదటి రోజు పద్మవాహనం పై దర్శనమిచ్చారు. అమ్మవారిని బాలాత్రిపురసుందరీదేవిగా అలంకరించి రాత్రి ఉభయదాతలతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఉరేగించారు.
పట్టు వస్త్రాలతో ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న మంత్రులు సురేష్, రోజా, అంజాద్ బాషా, జడ్పీ ఛైర్ పర్సన్ వెంకాయమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్