చిన్నారులకు ఆరోగ్య యోగం
ఆరోగ్యకర జీవనానికి యోగ దోహదపడుతుంది. విద్యార్థి దశ నుంచే చిన్నారులకు యోగా నేర్పితే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు యోగా పాఠాలు నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
17 ఉన్నత పాఠశాలల్లో ఉత్సాహంగా తర్ఫీదు
పెద్దదోర్నాల, న్యూస్టుడే
దోర్నాలలో యోగా సాధన చేస్తున్న విద్యార్థులు
ఆరోగ్యకర జీవనానికి యోగ దోహదపడుతుంది. విద్యార్థి దశ నుంచే చిన్నారులకు యోగా నేర్పితే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు యోగా పాఠాలు నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 312 పాఠశాలల్లో బుద్ధ యోగా పౌండేషన్ ఆధ్వర్యంలో తరగతులు నిర్వహిస్తోంది. మన జిల్లాలో 17 ఉన్నత పాఠశాలల్లో శిక్షణ ఇస్తోంది. దీని కోసం బోధకులను నియమించారు. యోగాతో కలిగే ఆరోగ్యం, దాని విలువలను ఉదయం వేళల్లో వివరిస్తారు. సాయంత్రం ఆసనాలు నేర్పిస్తారు. శిక్షకులకు వేతనాన్ని ఫౌండేషన్ అందిస్తుంది.
యోగా నేర్పుతున్న జడ్పీ ఉన్నత పాఠశాలలు: దోర్నాల, పెద్దబొమ్మలాపురం, అమానిగుడిపాడు, వీరభద్రాపురం, పిడికిటివారిపల్లె, మార్కాపురం, దరిమడుగు, వేములకోట, బోగోలు, గిద్దలూరు, ముండ్లపాడు, కేఎస్పల్లి, కొమరోలు, రాజుపాలెం, కొత్తపేట, తెల్లబాడు, రాచర్ల.
శిక్షణ ఇస్తున్న ఆసనాల్లో కొన్ని.. ప్రయోజనం
తాడాసనం: ఎత్తు పెరగడం, మంచి రక్త ప్రసరణ కిడ్నీ సమస్యలు దూరం, దృఢమైన కండరాలు
వృక్షాసనం: వెెన్నెముక దృఢత్వం, భుజాల సత్తువ పెరుగుదల, ఏకాగ్రత, నడుము నొప్పి దూరం
ఉత్కటాసనం: వెన్నెముక, పాదాలకు బలం
ప్రశాంతంగా చదువుకుంటున్నాం
ప్రతి రోజు యోగా తరగతులు వినడమే కాకుండా ఆచరిస్తున్నాం. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటోంది. ఒత్తిడి లేకుండా చదువుకోగలుగుతున్నాం. ఆరోగ్యంపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పడింది. సమస్యలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం కలిగింది. శారీరకంగాను, మానసికంగాను దృఢంగా మారాను.
- వీరాంజనేయులు, విద్యార్థి
ఒత్తిడి దూరం...
నేటి జీవన విధానం ఉరుకులు, పరుగులతో సాగుతోంది. దీంతో ఒత్తిడికి లోనై అనారోగ్యం పాలవుతున్నారు. ప్రతి చిన్నదానికి మందులు వాడేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ చూపే విధంగా కేంద్ర ప్రభుత్వం యోగా తరగతులు నిర్వహిస్తోంది. చిన్నారులు ఎంతో శ్రద్ధగా తరగతులు వినడంతో పాటు యోగా నేర్చుకుంటున్నారు. వారికి ఆరోగ్యపరంగా ప్రయోజనం చేకూరుతోంది.
- మహేశ్వరరెడ్డి, యోగా శిక్షకుడు, దోర్నాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇట్లుంటది జగన్ తోని.. ఒంగోలు బ్రాండ్కే బ్యాండ్
[ 23-04-2024]
రాజసానికి మారు పేరైన ఒంగోలు గిత్త.. వేల మందికి ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ.. ఈ రెండూ జిల్లాకు ఓ బ్రాండ్లు. ఆ పేర్లు తలుచుకుంటే ప్రకాశం వాసుల మది పులకరిస్తుంది. ఎనలేని సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. -
జన బలం జాతర..
[ 23-04-2024]
జన బలానికి.. ప్రలోభాల పర్వానికి ఈ రెండు చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. జిల్లావ్యాప్తంగా సోమవారం నామినేషన్ల దాఖలు సందడి నెలకొంది. -
అయిదేళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోమారా!
[ 23-04-2024]
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన జగన్.. అయిదేళ్లలో ఉత్తుత్తి పనులు చేసి చివరిలో శిలాఫలకాలు వేశారు. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండు గేట్లు కొట్టుకుపోయి రెండేళ్లవుతున్నా కనీసం మరమ్మతులు చేయించలేని జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు’... అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
పడుతూ లేస్తూ పది ఫలితాలు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా గత అయిదేళ్లుగా పడుతూ లేస్తూ వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 73.74 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ప్రస్తుతం ఆ శాతం 91.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. -
89.97 శాతం ఉత్తీర్ణత
[ 23-04-2024]
2023-24 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి ఫలితాల్లో 89.97 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 60 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో మొత్తం 887 మంది విద్యార్థులుండగా, అందులో 798 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పసివారి పైనా పాలకుడి పడగ
[ 23-04-2024]
పసి వారిపైనా ముఖ్యమంత్రి జగన్ పగబట్టారు. ఆయన నిర్ణయంతో ఈ భావి సంపద నీరుగారిపోతోంది. ‘పది రూపాయలు’ మిగుల్చుకుందామని అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. -
తాగు.. తూలు.. జైకొట్టు
[ 23-04-2024]
‘బాబ్బాబూ.. నామినేషన్ వేస్తున్నాం. కాస్తంత అక్కడి వరకు వచ్చిపోండి. ఊరకనే కాదు అయిదొందల నోటు, క్వార్టర్ సీసా ఇస్తాం. పసందైన బిర్యానీ కూడా పెట్టిస్తాం. మందు తాగి మా పార్టీ జెండా పట్టుకుని జేజేలు కొడితే చాలు’ ఇదీ ప్రస్తుతం నామినేషన్ల సందర్భంగా వైకాపా అభ్యర్థుల ప్రదర్శనల్లో నాయకుల బతిమలాటలు. -
బాబ్బాబు.. రాజీనామా చేయరూ..!
[ 23-04-2024]
వైకాపా నేతలు తమ సైన్యం అనుకున్న వాలంటీర్లు ఇప్పుడు వారి మాట వినడం లేదు. రాజీనామా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని దొనకొండ మండల సచివాలయాల కన్వీనర్ గుంటు పోలయ్య తమ గ్రూపులో సోమవారం విజ్ఞప్తి చేశారు. -
నాలుగో రోజు 42 మంది నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి నాలుగో రోజైన సోమవారం 42 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. -
చోరీ కేసు నిందితుడి విషాదాంతం
[ 23-04-2024]
చిన్న పొరపాటు నిర్ణయంతో ఓ యువకుడి జీవితం విషాదాంతమైంది. తోటి ఉన్నతోద్యోగులు డబ్బు ఆశ చూపడంతో చోరీ చేసి పట్టుబడి, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఏరులై పారిన మద్యం
[ 23-04-2024]
మార్కాపురంలో సోమవారం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులైపారింది. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారు.పట్టణంతో పాటు చుటుపక్కల మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు రూ.500 నగదు పంపిణీ చేశారు. -
జగనన్న కాలనీలా.. చిట్టడవులా!
[ 23-04-2024]
‘రాష్ట్రంలో ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నా’మంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న జగనన్న కాలనీలు చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి