logo

హంస వాహనంపై అమ్మవారు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా త్రిపురాంతకం బాలా త్రిపురసుందరీదేవి ఆలయంలో అమ్మవారిని మంగళవారం రాత్రి బ్రహ్మచారిణిగా అలంకరించారు. అనంతరం హంస వాహనంపై ఊరేగించారు. భక్తులు జైబాల.. జైజై బాల

Published : 28 Sep 2022 02:25 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా త్రిపురాంతకం బాలా త్రిపురసుందరీదేవి ఆలయంలో అమ్మవారిని మంగళవారం రాత్రి బ్రహ్మచారిణిగా అలంకరించారు. అనంతరం హంస వాహనంపై ఊరేగించారు. భక్తులు జైబాల.. జైజై బాల అంటూ నినాదాలు చేశారు. ఈవో చెన్నకేశవరెడ్డి, అర్చకులు, ట్రస్టు బోర్డు సభ్యులు ఉత్సవమూర్తికి పవళింపు సేవ నిర్వహించారు. మూడో రోజు బుధవారం శ్రీచంద్రఘంట అలంకారంలో వ్యాఘ్ర వాహనంపై అమ్మవారు దర్శనమిస్తారని వారు తెలిపారు.

-న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు