విపత్తుల సన్నద్ధతపై సమీక్ష
తుపాను విపత్తులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. ఈ మేరకు జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం
మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్కుమార్, చిత్రంలో జేసీ అభిషిక్త్ కిషోర్, ఏఎస్పీ నాగేశ్వరరావు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టడే: తుపాను విపత్తులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. ఈ మేరకు జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత మండలాలైన నాగులుప్పలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ మండలాల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని... ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. తుపాను పునరావస కేంద్రాలతో పాటు... ఇతర ప్రభుత్వ భవనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్తు, సమాచార వ్యవస్థకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తు సమయంలో ఆహారం, తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా... ఇప్పటి నుంచే దృష్టి సారించి బఫర్ స్టాక్ ఉంచుకోవాలన్నారు. సమావేశంలో జేసీ అభిషిక్త్ కిషోర్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఆర్వో ఓబులేసు, జడ్పీ సీఈవో జాలిరెడ్డి, డీపీవో నారాయణరెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారిణి డాక్టర్ బేబీరాణి పాల్గొన్నారు.
కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తం
ఒంగోలు నగరం, న్యూస్టుడే: వచ్చే మూడు నెలలు జిల్లా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి ఆదేశించారు. తన కార్యాలయం నుంచి వైద్యాధికారులతో బుధవారం నిర్వహించిన జూమ్ సమావేశంలో మాట్లాడారు. కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా అవసరం మేరకు మందులు సిద్ధం చేసుకోవాలన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని... వైద్యశాలల్లోనే కాన్పులు చేయించాలన్నారు. సిబ్బంది మొత్తం కొవిడ్ బూస్టర్ డోస్ టీకాలు వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే సమన్వయకర్త డాక్టర్ భగీరథి, డీపీఎంవో టి.వాణిశ్రీ, ఇమ్యునైజేషన్ అధికారి పద్మజ, సుగుణమ్మ, చల్లా ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ