logo

10న ఐటీఐ విద్యార్థులకు జాబ్‌మేళా

ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థుల(బాలురు)కు ఈ నెల 10న అప్రెంటీస్‌ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల జిల్లా ప్రధానాచార్యుడు ఎం.వి.నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 02 Oct 2022 04:37 IST

ఒంగోలు అర్బన్‌, న్యూస్‌టుడే: ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థుల(బాలురు)కు ఈ నెల 10న అప్రెంటీస్‌ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల జిల్లా ప్రధానాచార్యుడు ఎం.వి.నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని, ఎంపికైన వారికి శిక్షణ కాలంలో ఉపకార వేతనం కూడా అందిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు గుంటూరు రోడ్డులోని ఐటీఐ కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని