ఆక్వా రైతులను దగా చేయొద్దు
ఒంగోలు త్రోవగుంటలోని బృందావన కల్యాణమండపంలో శుక్రవారం నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సు ఈ రంగంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.
సదస్సులో వాడీవేడి చర్చ
చెబుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన రైతు వెంకురెడ్డి
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఒంగోలు త్రోవగుంటలోని బృందావన కల్యాణమండపంలో శుక్రవారం నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సు ఈ రంగంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. కిలో రూ.210 చొప్పున ధరకు కొనుగోలు చేసేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. అది ఎక్కడ అమలవుతుందని ప్రశ్నించారు. సాకులు చెబుతూ రైతులను దగా చేస్తున్నారన్నారు. విద్యుత్తు రాయితీలనూ అమలుచేయలేదన్నారు. ‘ఈక్వెడార్ నుంచి అమెరికా రొయ్యలు దిగుమతి చేసుకుంది.. చైనాలో కిలోకి 40 తూగే రొయ్యలపై ఆసక్తి చూపుతున్నారు.. ఇటువంటి అంశాలు కూడా ఇక్కడి నుంచి రొయ్యల ఎగుమతులు తగ్గేందుకు ఓ కారణం’ అని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు అన్నారు. తాము తీసుకునే సుమారు 60 టన్నుల్లో అధికభాగం ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతుల వద్దనే అని దేవీ సీఫుడ్స్ ఎండీ బ్రహ్మానందం పేర్కొన్నారు. ఆక్వా ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు కూడా సాగులో మెలకువలు పాటించాలని, లేకుంటే ఈ సంక్షోభ సమయంలో మరింత నష్టపోతారన్నారు. రైతు నాయకుడు దుగ్గినేని గోపీనాథ్, అప్సడా ఉపాధ్యక్షుడు వడ్డే రఘురాం మాట్లాడారు.గురువారం ఆక్వా రైతులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ప్రస్తావిస్తుండగా.. సదస్సుకు వచ్చిన రైతులు వెంటనే స్పందించారు. చంద్రబాబు ప్రస్తావించిన సమస్యలు తమకు ఉన్నాయని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్