గణతంత్ర సంబరాలకు ఏర్పాట్లు
ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో గురువారం గణతంత్ర దినోత్సవం నిర్వహించనున్నారు.
సాయుధ బలగాల సన్నద్ధత కార్యక్రమాన్ని పరిశీలించి
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ మలికా గార్గ్
ఒంగోలు ట్రంకురోడ్డు, ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో గురువారం గణతంత్ర దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ మలికా గార్గ్ పరిశీలించారు. ఉదయం సాయుధ బలగాలు నమూనా ప్రదర్శనను నిర్వహించాయి. ఎస్పీ కవాతును పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మైదానంలో వివిధ స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నారు. శకటాలు తుది మెరుగులు దిద్దుకున్నాయి. అధికారులు, విద్యార్థుల కోసం ప్రత్యేక షామియానాలు సిద్ధంచేశారు.
పోలీస్ కవాతు మైదానంలో ఏర్పాట్లు
322 మందికి ఉత్తమ ప్రశంసాపత్రాలు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని పలు శాఖలకు చెందిన 322 మంది ఉద్యోగులను ప్రశంసాపత్రాలకు ఎంపిక చేశారు. ఆయా శాఖల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వారి పేర్లను సిఫార్సు చేశారు. జిల్లా అధికారులలో ఎస్.సరళా వందనం(ప్రత్యేక కలెక్టర్), విశ్వేశ్వరరావు(ఆర్డీవో, ఒంగోలు); ఎం.శ్రీదేవి(ఎస్డీసీ); ఎం.రజనీకుమారి(జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారిణి); జి.అర్చన(విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ); టి.ఉషారాణి(జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల ఇన్ఛార్జి); బి.కృష్ణవేణి(డీటీసీ) ఉన్నారు. వీరు ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో గురువారం కలెక్టర్ దినేష్కుమార్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్