పట్టానందం
ఒంగోలులోని ప్రభుత్వ వైద్యకళాశాల ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థుల స్నాతకోత్సవం శనివారం నిర్వహించారు.
న్యూస్టుడే, ఒంగోలు నగరం: ఒంగోలులోని ప్రభుత్వ వైద్యకళాశాల ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థుల స్నాతకోత్సవం శనివారం నిర్వహించారు. హౌస్సర్జన్ పూర్తిచేసిన వంద మంది విద్యార్థులు కలెక్టర్ దినేష్కుమార్ చేతులమీదుగా పట్టాలు అందుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ సాల్మన్రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో సహా హాజరై సందడి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Train Insurance: రూపాయి కన్నా తక్కువ చెల్లింపుతో రూ.10 లక్షల రైల్వే బీమా
-
Politics News
Nadendla Manohar: ‘సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటారు’
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్ల ప్రాక్టీస్