logo

పట్టానందం

ఒంగోలులోని ప్రభుత్వ వైద్యకళాశాల ఎంబీబీఎస్‌ ఫైనల్‌ విద్యార్థుల స్నాతకోత్సవం శనివారం నిర్వహించారు.

Published : 26 Mar 2023 02:16 IST

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం: ఒంగోలులోని ప్రభుత్వ వైద్యకళాశాల ఎంబీబీఎస్‌ ఫైనల్‌ విద్యార్థుల స్నాతకోత్సవం శనివారం నిర్వహించారు. హౌస్‌సర్జన్‌ పూర్తిచేసిన వంద మంది విద్యార్థులు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ చేతులమీదుగా పట్టాలు అందుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ సాల్మన్‌రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో సహా హాజరై సందడి చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని