ప్రతిభకు ప్రోత్సాహం
బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు తపన పడాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ సూచించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలను ఒంగోలులోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించారు.
బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు తపన పడాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ సూచించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలను ఒంగోలులోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. డీఈవో ముఖ్య అతిథిగా హాజరై ‘ఈనాడు’ తరఫున విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీహర్షిణి కళాశాల ఛైర్మన్ గోరంట్ల రవికుమార్, ‘ఈనాడు’ ప్రకాశం యూనిట్ బాధ్యుడు ఎంఏ.ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన.. కేంద్రమంత్రి అర్ధరాత్రి ట్వీట్
-
Movies News
father characters: తండ్రులుగా జీవించి.. ప్రేక్షకుల మదిలో నిలిచి!
-
Politics News
YVB Rajendra Prasad: తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్కు గుండెపోటు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Ponguleti: విజయనగరం సీనరేజి టెండరూ ‘పొంగులేటి’ సంస్థకే
-
Crime News
పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం