చిన్న ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీతో మేలు
పేదలు అధికంగా ఉన్న రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఇంకా విస్తృతం కావాల్సిన అవసరముందని లోక్సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు.
లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్
ఆసుపత్రిని ప్రారంభిస్తున్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. చిత్రంలో డాక్టర్ నరేంద్ర, డాక్టర్ భానుతేజ తదితరులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: పేదలు అధికంగా ఉన్న రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఇంకా విస్తృతం కావాల్సిన అవసరముందని లోక్సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు.జిల్లాలోని ఒంగోలులో నూతనంగా ఏర్పాటుచేసిన అరవింద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నిబంధనలు సడలించి 30 నుంచి 40 పడకలుండే చిన్న ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ అనుమతులిస్తే పేదలకు ఉచిత వైద్యం మరింత చేరువవుతుందన్నారు. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 1.1 నుంచి 1.2 శాతం మాత్రమే కేటాయించడం సరి కాదన్నారు.
అత్యాధునిక వైద్యసేవలతో..
ఒంగోలు ఎన్జీవో కాలనీలోని అరవింద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందించే వైద్య సేవలను గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ మందలపు నరేంద్రబాబు, పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎన్.భానుతేజ వివరించారు. ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పల్మనాలజీ కోసం అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ నరేంద్రబాబు తెలిపారు. చర్మవ్యాధుల వైద్య నిపుణులు మందలపు వెంకట్రావు, ఎండోక్రైనాలజిస్ట్ ఎం.హనుమంతరావు, న్యూరాలజిస్ట్ ఎం.అరవింద తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ