logo

సీఎం దృష్టికి పెండింగ్‌ బిల్లుల సమస్య!

టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి సోమవారం వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 28 Mar 2023 02:09 IST

ముఖ్యమంత్రికి సమస్యలు వివరిస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి సోమవారం వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్పీ నూతన భవనానికి మంజూరైన రూ.20 కోట్లకు ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్‌ ఇవ్వాలని కోరారు. వివిధ పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని