logo

రెవెన్యూ శాఖలో స్థానచలనాలు

రెవెన్యూ శాఖలో ఉద్యోగులకు భారీగా బదిలీలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14 మంది తహసీల్దార్లు; 32 మంది ఉప తహసీల్దార్లు; 15 మంది సీనియర్‌ సహాయకులు/రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు; 17 మంది జూనియర్‌ సహాయకులకు స్థానచలనం కలిగింది.

Published : 03 Jun 2023 02:21 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రెవెన్యూ శాఖలో ఉద్యోగులకు భారీగా బదిలీలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14 మంది తహసీల్దార్లు; 32 మంది ఉప తహసీల్దార్లు; 15 మంది సీనియర్‌ సహాయకులు/రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు; 17 మంది జూనియర్‌ సహాయకులకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

పలువురు ఎంపీడీవోల బదిలీ

ఒంగోలు గ్రామీణం: సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలోని పలు మండలాలకు ఎంపీడీవోలను నియమించారు. ఏవో, ఈవోఆర్డీలుగా పని చేస్తూ ఇటీవల పదోన్నతిపై ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వచ్చిన 15 మంది ఎంపీడీవోలకు పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు జడ్పీ సీఈవో జాలిరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు