logo

జైస్వాల్‌ సందడి

సినీ నటి ప్రగ్యా జైస్వాల్‌ నగరంలో బుధవారం సందడి చేశారు. జీటీ రోడ్డులో నూతనంగా ఏర్పాటైన సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆమెను చూసేందుకు తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. ‘శ్రీకాకుళం మొదటిసారిగా వచ్చాను.

Published : 09 Dec 2021 04:22 IST

సినీ నటి ప్రగ్యా జైస్వాల్‌ నగరంలో బుధవారం సందడి చేశారు. జీటీ రోడ్డులో నూతనంగా ఏర్పాటైన సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆమెను చూసేందుకు తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. ‘శ్రీకాకుళం మొదటిసారిగా వచ్చాను. ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. అఖండ సినిమా చూశారా..? ఎలా ఉంది’ అంటూ జనాలను ఉత్సాహపర్చారు.

- న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని