logo

రెండో రోజూ నిరసన

ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు పీఆర్సీ అమలుకు డిమాండ్‌ చేస్తూ రెండో రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి.

Published : 09 Dec 2021 06:21 IST

అమరావతి ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు పీఆర్సీ అమలుకు డిమాండ్‌ చేస్తూ రెండో రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. నల్లరిబ్బన్లు ధరించి కార్యాలయాలు, పాఠశాలల్లో విధులకు హాజరయ్యారు. వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, డీఏను తక్షణమే అందించాలని డిమాండ్‌ చేశారు. సీతంపేటలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులను చిత్రంలో చూడొచ్ఛు

-న్యూస్‌టుడే, సీతంపేట

 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని