రైలు ఢీకొని వ్యక్తి మృతి
మందస మండలం బాలిగాం గేటు సమీపంలో రైలు ఢీకొని మానసిక వికలాంగుడు(18) మృతిచెందాడు. తండ్రితో కలసి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రి ముందు వెళ్లిపోగా వెనుక వస్తున్న కుమారుడిని
కాశీబుగ్గ, న్యూస్టుడే: మందస మండలం బాలిగాం గేటు సమీపంలో రైలు ఢీకొని మానసిక వికలాంగుడు(18) మృతిచెందాడు. తండ్రితో కలసి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రి ముందు వెళ్లిపోగా వెనుక వస్తున్న కుమారుడిని రైలు ఢీకొనడంతో మృతిచెందాడని, దీనిపై తమకెలాంటి ఫిర్యాదూ అందలేదని రైల్వే పోలీసులు తెలిపారు.
చరవాణుల దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టు
విశాఖపట్నం(రైల్వేస్టేషన్), న్యూస్టుడే: రైళ్లలో ప్రయాణికుల కళ్లుగప్పి సెల్ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఒడిశా రాష్ట్రం గంజాం ప్రాంతానికి చెందిన అమిత్కుమార్(32)ను వాల్తేర్ ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని ఆర్పీఎఫ్ ఏఎస్ఐ పి.సి.ఎం.రావు బృందం అదుపులోకి తీసుకుంది. నిందితుడు బ్రహ్మపూర్-విజయనగరం మధ్య కొంత కాలంగా ఫోన్ల చోరీకి పాల్పడుతున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకొని విజయనగరం జీఆర్పీ పోలీసులకు అప్పగించినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్పీకర్ తమ్మినేని కోటకు బీటలు!
[ 18-04-2024]
ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి సుమారు రెండు వేల కుంటుంబాలకు పైగా వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎక్కువగా చేరారు. ముఖ్యమంత్రి జగన్ పాలనా విధానాలు నచ్చకపోవడం, గ్రామ స్థాయిలో అభివృద్ధికి వీలులేకపోవడం, ఐదేళ్ల పాటు సభాపతి పట్టించుకోలేదనే అసంతృప్తి ఎక్కువ మందిలో ఉంది. -
పేదోడి ఇళ్లపై జగన్ ఉక్కుపాదం
[ 18-04-2024]
తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్న సీఎం జగన్.. ప్రకృతి విపత్తు ధాటికి ఇళ్లు కోల్పోయిన బాధితులను పట్టించుకోలేదు. నోరు తెరిస్తే పేదలకు తామే మేలు చేస్తున్నామంటూ ఊదరగొట్టే ముఖ్యమంత్రి హుద్హుద్ ఇళ్ల విషయంలో కరుణ చూపలేకపోయారు. -
పాలకుల నిర్లక్ష్యం.. యువత శ్రమదానం
[ 18-04-2024]
బూర్జ మండలం నీలాదేవిపురం కూడలి, శ్రీకాకుళం- పాలకొండ ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలను టీఆర్రాజుపేట, సంకురాడకు చెందిన యువత సిమెంటు, పిక్కరాయితో బుధవారం పూడ్చారు. -
వందకు పైగా వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరిక
[ 18-04-2024]
పార్టీ మీద, మా మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్న వందలాది మంది నమ్మకాలను వమ్ము కానివ్వమని, అభివృద్ధి అంటే ఏమిటో? చేసి చూపుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల తొలి ఘట్టానికి తెరలేస్తోంది.. నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా పరిధిలో పార్లమెంట్ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. -
గ్రేవ్ కేసుల్లో పురోగతి సాధించాలి
[ 18-04-2024]
గ్రేవ్ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి పురోగతి సాధించాలని ఎస్పీ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లాలో నమోదైన గ్రేవ్, ఎస్టీ, ఎస్టీ, పోక్సో, అత్యాచారం, హత్య కేసులపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు -
పట్టాభిరామునికి ప్రియవందనం.. అయోధ్య రామునికి అభివందనం
[ 18-04-2024]
శ్రీరామనవమి వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభవంగా నిర్వహించారు. -
పిడుగుపాటుకు మహిళ మృతి
[ 18-04-2024]
పిడుగుపాటుకు గురై మహిళ మృత్యువాత పడిన ఘటన గార మండలంలో బుధవారం చోటు చేసుకుంది -
ఉదయం ఎండ.. సాయంత్రం వాన
[ 18-04-2024]
జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి ఎండ వేడిమితో జనం అల్లాడిపోయారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. -
చంద్రబాబుతోనే సంక్షేమ పాలన: ఎంపీ
[ 18-04-2024]
చంద్రబాబుతోనే సంక్షేమ పాలన సాధ్యమని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలో బుధవారం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్తో కలిసి ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
జానకీనాయక.. జగమంతా వేడుక..
[ 18-04-2024]
ఊరూరా పందిళ్లు.. వాడవాడలా వేడుకలతో సిక్కోలులో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. బుధవారం జిల్లావ్యాప్తంగా శ్రీరామ నవమి సందడి నెలకొంది. రామమందిరాలు, ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై