logo

పలు రైళ్లకు పూర్తి స్థాయిలో అదనపు బోగీలు

ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు పూర్తి స్థాయిలో అదనపు బోగీలను జత చేస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈనెల 23 నుంచి తిరుపతి-బిలాస్‌పూర్‌(17482), 25 నుంచి

Published : 22 Jan 2022 04:52 IST

విశాఖపట్నం(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు పూర్తి స్థాయిలో అదనపు బోగీలను జత చేస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈనెల 23 నుంచి తిరుపతి-బిలాస్‌పూర్‌(17482), 25 నుంచి బిలాస్‌పూర్‌-తిరుపతి(17481) రైళ్లకు ఒక థర్డ్‌ ఏసీ బోగీ.., ఈనెల 24 నుంచి తిరుపతి-పూరీ(17480), 26 నుంచి పూరీ-తిరుపతి(17479) రైళ్లకు ఒక థర్డ్‌ ఏసీ బోగీ అదనంగా జత చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు అదనపు బోగీల సేవల్ని వినియోగించుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని