అనుమతి ఉంటేనే దాణా అమ్మకం
పశువులు, కోళ్లదాణాతో పాటు పెంపుడు జంతువులకు పెట్టే ఆహారం, ఖనిజ లవణాలు అమ్మాలంటే ఇకపై ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఒ. నం.27 పేరిట
పలాసలో నోటీసులు అందిస్తున్న పశుసంవర్థక శాఖ అధికారి
పలాస, న్యూస్టుడే: పశువులు, కోళ్లదాణాతో పాటు పెంపుడు జంతువులకు పెట్టే ఆహారం, ఖనిజ లవణాలు అమ్మాలంటే ఇకపై ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఒ. నం.27 పేరిట ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది జనవరి నెల నుంచి దాణా అమ్మే వ్యాపారులంతా జనవరి 31 2022 నాటికల్లా లైసెన్సులు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేస్తోంది.
మరో పది రోజులే అవకాశం..
జిల్లాలో 252 పశుదాణా అమ్మే దుకాణాలను గుర్తించి నోటీసులు జారీచేశారు. ఇప్పటివరకు 20 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. రిటైల్ వ్యాపారులకు ఫీజు చెల్లింపులో కొంతమేర తగ్గింపు కోసం ఎదురుచూసినా ప్రభుత్వం మాత్రం మూడుకేటగిరీల్లోనే వసూలు చేయాలని నిర్ణయించింది. దరఖాస్తుకు మరో 10 రోజులే గడువు మిగిలి ఉంది.
జీవితకాలం రుసుము ఇలా..
జీవితకాలంలో 25 వేల మెట్రిక్ టన్నులు అమ్మేవారిని చిన్నతరహాగా పరిగణించి రూ.25 వేలు రుసుం విధించారు. దీన్ని చెల్లించి జీవితకాల అనుమతిని వీరు పొందవచ్చు. 25 వేల నుంచి 50వేల మెట్రిక్ టన్నుల వరకు మధ్యతరహాగా పరిగణించి రూ.50 వేలు రుసుం విధించారు. అంతకంటే ఎక్కువ వ్యాపారం చేసేవారంతా రూ.75 వేలు చెల్లించాల్సి ఉంటుంది. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి లైసెన్సు తీసుకోని వ్యాపారుల దుకాణాలను సీజ్ చేయనున్నారు.
చర్యలు తీసుకుంటాం .. జిల్లాలో లైసెన్సు తీసుకున్న వ్యాపార, ఇతర సంస్థలు మాత్రమే పశుదాణా అమ్ముకోవాలి. గతంలో మాదిరిగా ఎక్కడబడితే అక్కడే అమ్మకాలు చేయాలంటే కుదరదు. నాణ్యమైన పశుదాణా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ లెసైన్సు విధానాన్ని తీసుకొచ్చింది. వచ్చేనెల నుంచి లైసెన్సు లేకుండా అమ్మితే చర్యలు తీసుకుంటాం.
- ఎం.కిశోర్, జేడీ, పశుసంవర్థకశాఖ, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?