విద్యార్థిని ప్రతిభ
రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహించిన రాష్ట్రస్థాయి తెలుగు ప్రతిభా పరీక్షలో నరసన్నపేటకు చెందిన విద్యార్థిని చల్ల శివ రమ్య రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం దక్కించుకుంది. పదోతరగతి చదువుతున్న రమ్య
శివ రమ్య
నరసన్నపేట, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహించిన రాష్ట్రస్థాయి తెలుగు ప్రతిభా పరీక్షలో నరసన్నపేటకు చెందిన విద్యార్థిని చల్ల శివ రమ్య రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం దక్కించుకుంది. పదోతరగతి చదువుతున్న రమ్య రాష్ట్రస్థాయి తెలుగు ప్రతిభా పరీక్షలో శతశాతం మార్కులు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని పలువురు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?