logo

గిట్టుబాటు ధర కల్పించండి

ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని, వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని కొండచాకరాపల్లి, కొత్తవలస, కొప్పర తదితర గ్రామాల రైతులు అధికారులను నిలదీశారు. ఆదివారం రాత్రి కొండచాకరాపల్లి ఆర్బీకే వద్ద ఏవో కె.సుకుమార్‌, శివ్వాం

Published : 24 Jan 2022 03:27 IST

న్యూస్‌టుడే, వంగర: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని, వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని కొండచాకరాపల్లి, కొత్తవలస, కొప్పర తదితర గ్రామాల రైతులు అధికారులను నిలదీశారు. ఆదివారం రాత్రి కొండచాకరాపల్లి ఆర్బీకే వద్ద ఏవో కె.సుకుమార్‌, శివ్వాం సహకార బ్యాంకు ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జి బిల్లాని కిరణ్‌కుమార్‌, కొండచాకరాపల్లి వ్యవసాయ సహాయకులను నిలదీశారు. మిల్లర్లు రూ.1,300 కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం లేదని వాపోయారు. బయట జిల్లాలకు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని