logo

పిచ్చికుక్క స్వైరవిహారం

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఆదివారం ఉదయం పదో వార్డు పరిధిలో 11 మందిని అది కరిచింది. సమీప పొలాల వద్ద ఉన్న పశువుల్నిసైతం

Published : 24 Jan 2022 03:27 IST

పలాస, న్యూస్‌టుడే: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఆదివారం ఉదయం పదో వార్డు పరిధిలో 11 మందిని అది కరిచింది. సమీప పొలాల వద్ద ఉన్న పశువుల్నిసైతం గాయపర్చింది. దీంతో స్థానికులు దాన్ని వెంబడించి హతమార్చారు. బాధితులంతా పలాస ప్రభుత్సాసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని