logo

ఈపీడీసీఎల్‌ సిబ్బందికి పురస్కారాలు

విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యక్రమంలో బుధవారం రిపబ్లిడ్‌ డే వేడుకలు నిర్వహించారు.

Published : 27 Jan 2022 06:20 IST


ఏపీఈఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జున రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న
ఎస్‌ఏఓ తాతాచార్యులు, శ్రీకాకుళం ఏడీఈ ఎస్‌. శ్రీనివాస్‌

గుజరాతీపేట(శ్రీకాకుళం) విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యక్రమంలో బుధవారం రిపబ్లిడ్‌ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్‌ శ్రీకాకుళం సర్కిల్‌లో ఉత్తమ సేవలందించిన టెక్కలి డీఈ జీఎన్‌ ప్రసాద్‌, శ్రీకాకుళం ఎస్‌ఏవో తాతాచార్యులు, సీతంపేట జేఈ అనీల్‌కుమార్‌, శ్రీకాకుళం ఏడీఈ సంపతిరావు శ్రీనివాస్‌ ఏపీఈఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జున రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. సీఎండీ సంతోషిరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని