కూర్మనాథుని సన్నిధిలో నిత్యాన్నదానం..
గార మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో ఈనెల 25వ తేదీ నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఆరోజు స్వామి కల్యాణం నిర్వహిస్తారు. కార్యక్రమం నిర్వహణకు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు ఆలయ ఆవరణలోని పర్యాటక వసతి భవనంలో కొనసాగించాల
రేపటి నుంచి నిర్వహణకు ఏర్పాట్లు
అన్నదాన సత్రం ఇదే
న్యూస్టుడే, గార : గార మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో ఈనెల 25వ తేదీ నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఆరోజు స్వామి కల్యాణం నిర్వహిస్తారు. కార్యక్రమం నిర్వహణకు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు ఆలయ ఆవరణలోని పర్యాటక వసతి భవనంలో కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికే దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షలు వెచ్చించి టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. రూ.75 వేలతో గ్యాస్, రూ.80 వేలతో వసతి భవనానికి మరమ్మతులు, రంగులు వేయించారు.
కూర్మనాథ క్షేత్రంలో నిత్యాన్నదానానికి సుమారు 180 మంది దాతలు విరాళాలు అందించారు. ఇందులో రూ.5 వేలు నుంచి 5 లక్షల వరకు ఇచ్చినవారున్నారు. దాతలందరికీ నిత్యాన్నదానం ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానాలు పంపారు. ఇప్పటికీ కొందరు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ముందుకొస్తున్నారు. రూ.50 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే అన్నదాన కార్యక్రమం నిర్వహణకు దేవాదాయశాఖ అనుమతులు ఇస్తామనడంతో ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు దాతల సహకారం కోరారు. ఈ మేరకు స్పందన రావడంతో ప్రస్తుతం కార్యక్రమ ప్రారంభానికి అడుగులు పడుతున్నాయి.
నిరాటంకంగా కొనసాగిస్తాం...
మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవతో మూడేళ్ల కిందటే కార్యక్రమం నిర్వహణకు బీజం పడింది. కానీ మొదట్లో దాతల సహకారం అంతంతమాత్రంగానే ఉండటంతో ఆలస్యం జరిగింది. తర్వాత అంతా ఆర్థిక తోడ్పాటు అందించడంతో ఇప్పుడు ప్రారంభించేందుకు సిద్ధం చేశాం. అందరి సహకారంతో కార్యక్రమాన్ని నిరాటకంగా కొనసాగిస్తాం. - విజయ్కుమార్, ఆలయ ఈవో
సిద్ధం చేసిన భోజన టేబుళ్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్