logo

మహానాడులో మన నేతలు

ఒంగోలులో జరుగుతున్న మహానాడులో శ్రీకాకుళం జిల్లా నుంచి పలువురు నేతలు పాల్గొన్నారు. తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూనరవికుమార్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కార్యాలయ కార్యదర్శి

Published : 28 May 2022 06:53 IST

మహానాడు వేదికపై మాట్లాడుతున్న గౌతు శిరీష,

గుజరాతీపేట(శ్రీకాకుళం), కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఒంగోలులో జరుగుతున్న మహానాడులో శ్రీకాకుళం జిల్లా నుంచి పలువురు నేతలు పాల్గొన్నారు. తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూనరవికుమార్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కార్యాలయ కార్యదర్శి మొదలవలస రమేష్‌, ఉపాధ్యక్షులు పీఎంజే బాబు, పార్టీ రాష్ట్రకార్యదర్శి బోయిన గోవిందరాజులు, తదితరులు హాజరయ్యారు. ● తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ను ప్రతాప్‌ తనను మహానాడులో నారాలోకేష్‌ అభినందించినట్లు తెలిపారు. ● కిష్టప్పేట సర్పంచ్‌ గొండు శంకరరావు, మాజీ ఎంపీపీ గొండు జగపతి మహానాడు కార్యక్రమంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి రూ.50,000 విరాళాన్ని అందజేశారు.

హాజరైన కూన రవికుమార్‌

మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, తెదేపా నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని