మాదకద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం
యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనమవుతుందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ పి.సోమశేఖర్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్య్రవాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిలకపాలెం శ్రీశివానీ
విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్ఈబీ జేడీ పి.సోమశేఖర్, తదితరులు
ఎచ్చెర్ల, న్యూస్టుడే: యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనమవుతుందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ పి.సోమశేఖర్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్య్రవాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిలకపాలెం శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డా.జె.బాలభాస్కర్, ఎస్ఈబీ అధికారులు కె.గిరిధర్, టి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?