logo

త్రివర్ణ శోభితం..!

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందరిలోనూ దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ గాలిగోపురానికి జాతీయ పతాకాల రంగులతో విద్యుద్దీపాల అలంకరణ చేశారు. ఇది చూపరులను ఆకర్షిస్తోంది.        

Published : 10 Aug 2022 04:08 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందరిలోనూ దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ గాలిగోపురానికి జాతీయ పతాకాల రంగులతో విద్యుద్దీపాల అలంకరణ చేశారు. ఇది చూపరులను ఆకర్షిస్తోంది.        

  - న్యూస్‌టుడే, అరసవల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని