తెలంగాణలోనూ మెరుపులు
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్ ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో 4, 5వ ర్యాంకుతో పాటు 100లోపు ర్యాంకులతో పలువురు అదరగొట్టారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారు. వీరు ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్, ఈఏపీసెట్లో అత్యుత్తమ
ఎంసెట్లో జిల్లా విద్యార్థుల సత్తా
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్ ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో 4, 5వ ర్యాంకుతో పాటు 100లోపు ర్యాంకులతో పలువురు అదరగొట్టారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారు. వీరు ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్, ఈఏపీసెట్లో అత్యుత్తమ ర్యాంకులతో సత్తా చాటారు. మూరుమూల ప్రాంతాల్లో పుట్టిపెరిగి, విద్యనభ్యసించి సిక్కోలు కీర్తిని మరోసారి నలుదిశలా వినిపించారు. ఐఐటీలో సీటు సంపాదించి, భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
- న్యూస్టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం), సంతబొమ్మాళి
ఇష్టపడి చదివా...
పల్లి జలజాక్షి కాకరాపల్లి
రోజుకు 16 నుంచి 18 గంటల పాటు ఇష్టపడి చదివా. అధ్యాపకుల ప్రోత్సాహానికి తోడు, పాఠ్యపుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని. తల్లిదండ్రులు ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించా. కళాశాలలో అధ్యాపకుల శిక్షణ ఎంతోఉపయోగపడింది. ప్రణాళికతో చదివితే విజయం సొంతం చేసుకోవచ్చు. మంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తిచేయడమే నా లక్ష్యం.
- జలజాక్షి, నాలుగో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్
ఐఐటీ సీటే లక్ష్యం
మెండ హిమవంశీ శ్రీకాకుళం
తెలంగాణ ఎంసెట్లోనూ మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో ఐఐటీలో సీటు సాధించి, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనేదే నా లక్ష్యం.
హిమవంశీ, ఐదో ర్యాంకర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి