logo

నిరసన సెగ!

జి.సిగడాం మండలం నడిమివలస సచివాలయ పరిధి గదబపాలెంలో మంగళవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను స్థానికులు పలు సమస్యలపై నిలదీశారు

Published : 17 Aug 2022 06:35 IST

జి.సిగడాం మండలం నడిమివలస సచివాలయ పరిధి గదబపాలెంలో మంగళవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను స్థానికులు పలు సమస్యలపై నిలదీశారు. మూడేళ్లయినా రోడ్లు, కాలువలు, ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, జి.సిగడాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని