logo

గ్యాస్‌ లీక్‌.. ఇద్దరికి గాయాలు

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలోని సాయిరాం  హోటల్లో ఇవాళ ఉదయం గ్యాస్‌ లీక్‌ అయ్యింది. దీంతో మంటలు రేగి హోటల్లోని విద్యుత్ ఉపకరణాలు దగ్ధం అయ్యాయి.

Published : 28 Nov 2022 16:08 IST

పలాస : పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలోని సాయిరాం  హోటల్లో ఇవాళ ఉదయం గ్యాస్‌ లీక్‌ అయ్యింది. దీంతో మంటలు రేగి హోటల్లోని విద్యుత్ ఉపకరణాలు దగ్ధం అయ్యాయి. అక్కడే ఉన్న లక్ష్మి, రాముకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని