మా కష్టాలు తీర్చండి..!
శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం, ఇతర ప్రోత్సాహకాలు అందించారు.
- న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్
శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం, ఇతర ప్రోత్సాహకాలు అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. వారిని ‘న్యూస్టుడే’ పలకరించంగా సమస్యలను తెలియజేశారు. వాటిని పరిష్కరించాలని జిల్లా అధికారులనూ కోరారు.
అంత్యోదయ కార్డులివ్వాలి...
- మల్లారెడ్డి భాస్కరరావు, సొండిపూడి, మందస
విభిన్నప్రతిభావంతులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. అర్హులందరికీ మోటారు వాహనాలు, నిబంధనలు లేకుండా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. అవివాహితులైన దివ్యాంగులకు ఇళ్లు కేటాయించాలి.
21 నెలలుగా జీతం లేదు..
- యాళ్ల నిర్మల
నేను ఎల్ఎన్పేట మండల పరిషత్తు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాను. 21 నెలలుగా జీతం అందడం లేదు. అధికారులను అడిగితే మీనమేషాలు లెక్కిస్తున్నారు. కలెక్టర్ చర్యలు తీసుకొని వేతనాలు ఇప్పించాలి.
క్రీడాకారులను ఆదుకోండి..
- సీహెచ్ పూర్ణారావు, టెక్కలి
దివ్యాంగ క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం అందడం లేదు. నేను వీల్ఛైర్ బ్యాడ్మింటన్లో సాధన చేస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యే సమయంలో ప్రత్యేక శిక్షణ, క్రీడాసామగ్రి, రవాణా తదితర అవసరాలు ఆర్థిక భారంగా మారుతున్నాయి. జిల్లా నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు వెలుగులోనికి వస్తారు.
పాఠశాలల్లో వసతులు కల్పించాలి..
- పిన్నింటి కావ్య, శ్రీలక్ష్మి, శ్రీకాకుళం
పాఠశాలలో విభిన్నప్రతిభావంతులు చదువుకునేందుకు వీలుగా వసతులు కల్పించాలి. బ్యాక్లాగ్ పోస్టుల్లో దివ్యాంగుల విభాగంలో కొలువులు కేటాయించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం